కేంద్రంలో మంత్రి పదవులను కాపాడుకోవడానికే తెలుగుదేశం పార్టీ బీజేపీ తో కుమ్మక్కైందని ఎద్దేవాచేశారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడటానికి చంద్రబాబు భయపడుతున్నారని సుబ్బారెడ్డి అన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీలో నిర్మిస్తామని గత ఎన్నికల్లో మోదీ కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో సీఆర్డీఏ చట్టంలోని అవకతవకలపై ప్రస్తావిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
Home »
» ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చుతోంది
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చుతోంది
Written By news on Saturday, February 21, 2015 | 2/21/2015
కేంద్రంలో మంత్రి పదవులను కాపాడుకోవడానికే తెలుగుదేశం పార్టీ బీజేపీ తో కుమ్మక్కైందని ఎద్దేవాచేశారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడటానికి చంద్రబాబు భయపడుతున్నారని సుబ్బారెడ్డి అన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీలో నిర్మిస్తామని గత ఎన్నికల్లో మోదీ కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో సీఆర్డీఏ చట్టంలోని అవకతవకలపై ప్రస్తావిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment