ఏపీలో 93 శాతం మంది రైతులు రుణభారంతో ఉన్నారని జాతీయపత్రికల్లో కథనాలు వచ్చిన విషయాన్ని రాంబాబు గుర్తుచేశారు. పది లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుచేస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి చెప్పిన సమాధానం సిగ్గుతో తలదించుకునేలా ఉందని అంబటి రాంబాబు మండిపడ్డారు. నరేంద్రమోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన డిమాండ్ చేశారు.
Home »
» ఆ కుటుంబానికి రూ. 700 కోట్ల ముడుపులు
ఆ కుటుంబానికి రూ. 700 కోట్ల ముడుపులు
Written By news on Friday, April 24, 2015 | 4/24/2015
ఏపీలో 93 శాతం మంది రైతులు రుణభారంతో ఉన్నారని జాతీయపత్రికల్లో కథనాలు వచ్చిన విషయాన్ని రాంబాబు గుర్తుచేశారు. పది లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుచేస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి చెప్పిన సమాధానం సిగ్గుతో తలదించుకునేలా ఉందని అంబటి రాంబాబు మండిపడ్డారు. నరేంద్రమోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment