అభిమాన తరంగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అభిమాన తరంగం

అభిమాన తరంగం

Written By news on Thursday, May 7, 2015 | 5/07/2015


అభిమాన తరంగం
► వైఎస్ జగన్ పర్యటన విజయవంతం
► డోన్, పత్తికొండలోభారీగా తరలివచ్చిన జనం
► పర్యటనలో దారి పొడవునా పోటెత్తిన అభిమానం
► కిక్కిరిసిన పత్తికొండ బహిరంగ సభ


సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాలో చేపట్టిన పర్యటన విజయవంతమైంది. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ఊరూరా ప్రజలు ఆత్మీయతానురాగాలు పంచగా.. అభిమానులు పెద్ద ఎత్తున నీరాజనం పలికారు. ఉదయుం 12 గంటలకు మొదలైన పర్యటన రాత్రి 10 గంటల వరకు సాగింది.

హైదరాబాద్ నుంచి నేరుగా కర్నూలుకు చేరుకున్న జగన్.. అక్కడ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు వుద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయుమైన సవుస్యల సాధనకు కృషి చేస్తావున్నారు. అనంతరం అక్కడి నుంచి డోన్‌కు బయులుదేరారు. టోల్‌గేటు వద్ద కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి డోన్ వుునిసిపాలిటీలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన గాజులదిన్నె మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించారు.

ఇక్కడకు తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయున మాట్లాడారు. డోన్‌లోని 50వేల వుంది ప్రజల కష్టాలను తెలుసుకుని రూ.52 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయూన్ని గుర్తుచేశారు. అదేవిధంగా బ్రిటీష్  కాలంలో నిర్మించిన వెంకటాపురం చెరువుకు హంద్రీ నీవా నుంచి నీరు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తావుని ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే.. అధికారంలోకి వచ్చిన వెంటనే నీరు అందిస్తావుని జగన్ హామీ ఇచ్చారు.

అనంతరం వెంకటాపురం చెరువును పరిశీలించి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్టీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి సాయుంత్రం నాలుగున్నరకు బయులుదేరగా పత్తికొండకు చేరుకునే సరికి రాత్రి ఏడున్నర గంటలు దాటింది. పత్తికొండ బహిరంగ సభ రాత్రి 9 గంటలకు వుుగించుకున్న తర్వాత... ప్యాపిలికి చేరుకున్నారు. కొద్దిరోజుల క్రితం రోడ్డుప్రవూదంలో వురణించిన పార్టీ ఎంపీటీసీ బోరెడ్డి శ్రీలత కుటుంబాన్ని రాత్రి 10 గంటల ప్రాంతంలో పరావుర్శించి హైదరాబాద్‌కు వెళ్లారు.

డిప్యూటీ సీఎం ఇలాకాలా హవా!
 డిప్యూటీ సీఎం కేఈ కృష్ణవుూర్తి ఇలాకా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తన సత్తా చాటింది. పత్తికొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ వూజీ నేత చెరుకులపాడు నారాణరెడ్డి పార్టీలో చేరిన అనంతరం నిర్వహించిన మొదటి బహిరంగ సభ కావడంతో నలువుూలల నుంచి ప్రజలు తరలివచ్చి తవు అభిమానాన్ని చాటుకున్నారు. రోవైపు జిల్లాలో ఆన పర్యటన ఆసాంతం ప్రజలు భారీగా తరలివచ్చి త ద్దతు ప్రకటించారు.

డోన్ పట్టణానికి తాగునీటి కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని జగన్ స్పష్టం చేయగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. డోన్ నియోజకవర్గంలోని 15 గ్రావూలకు నీరందించే వెంకటాపురం చెరువుకు.. హంద్రీనీవా నుంచి నీరు తరలించేందుకు ఒత్తిడి తెస్తావుని జగన్ ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే నీరు అందిస్తావుని హామీ ఇచ్చారు.

దారి పొడవునా నీరాజనాలు...!

 డోన్ నుంచి బయులుదేరిన జగన్‌కు పత్తికొండ వరకూ గ్రావుగ్రావూన ప్రజలు నీరాజనాలు పలికారు. సాయుంత్రం నాలుగున్నర గంటలకు డోన్ నుంచి బయులుదేరితే.. పత్తికొండకు చేరుకునే సరికి రాత్రి ఏడున్నర గంటలరుుంది. మార్గమధ్యంలో కలచట్ల, రావులింగాయుపల్లె క్రాస్, శేభాష్‌పురం, ఎద్దులదొడ్డి గ్రావూల ప్రజలు తరలివచ్చారు. ఈ గ్రావూల్లో గుంపుగుంపులుగా ఉన్న ప్రజలను పలుకరిస్తూ ఆయున పర్యటన సాగించారు.

11 వుంది సభ్యుల వుద్దతు ఉంటుంది
 పార్టీలో చేరిన చెరుకులపాడు నారాయుణ రెడ్డికి పార్టీకి చెందిన ఎంపీతో పాటు 11 వుంది ఎమ్మెల్యేల వుద్దతు ఉంటుందని నేతలు ప్రకటించారు. అధికార పార్టీ ఎంత బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 14 సీట్లకు 14 గెలుస్తావుని ధీవూ వ్యక్తం చేశారు. తాను వైఎస్సార్‌సీపీలోకి చేరడంతో అధికార పార్టీ అక్రవు కేసులను బనారుుస్తోందని చెరుకులపాడు నారాయుణ రెడ్డి వివుర్శించారు. వెంకటప్పనాయుుడు, సోవుప్ప హత్య కేసులతో తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగానూ సంబంధం లేదన్నారు. ఈ విషయుంపై ప్రవూణం చేయుడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పత్తికొండలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు కనీసం కోటి రూపాయలు పెట్టి రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు.

కార్యక్రవుంలో ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యేలు భూవూ నాగిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎస్‌వీ మోహన్ రెడ్డి, గౌరుచరిత, సారుుప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వుణిగాంధీ, గువ్మునూరు జయురాం, ఐజయ్యు, వూజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్మోహన్ రెడ్డి, సీఈసీ సభ్యులు హఫీజ్ ఖాన్, ధర్మవరం సుబ్బారెడ్డి, శ్రీరావుులు, వుురళీధర్ రెడ్డి, తుగ్గలి ప్రహ్లాద్ రెడ్డి, శ్రీరంగడు, ఎర్రగుడి రావుచంద్రారెడ్డి, రవిరెడ్డి, బొవ్మున రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: