ముగిసిన షర్మిల 24వరోజు మరో ప్రజాప్రస్థానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన షర్మిల 24వరోజు మరో ప్రజాప్రస్థానం

ముగిసిన షర్మిల 24వరోజు మరో ప్రజాప్రస్థానం

Written By news on Saturday, November 10, 2012 | 11/10/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సోద‌రి ష‌ర్మిల చేప‌ట్టిన మ‌రో ప్రజా ప్రస్థానం 24వ రోజు పాద‌యాత్ర క‌ర్నూలులో ముగిసింది. పాద‌యాత్రలో భాగంగా ఈ రోజు క‌ర్నూలు జిల్లాలో ష‌ర్మిల 13. 2 కిలోమీట‌ర్లు వ‌ర‌కు న‌డిచారు. ఇప్పటివ‌ర‌కు 310 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ష‌ర్మిల పాద‌యాత్ర జ‌రిపారు.
Share this article :

0 comments: