గత కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడుతహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్ కు వైఎస్సార్ సీపీ విన్నవించే అవకాశం ఉంది.
Home »
» ఎల్లుండి గవర్నర్ తో భేటీ కానున్న వైఎస్ జగన్
ఎల్లుండి గవర్నర్ తో భేటీ కానున్న వైఎస్ జగన్
Written By news on Saturday, May 2, 2015 | 5/02/2015
గత కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడుతహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్ కు వైఎస్సార్ సీపీ విన్నవించే అవకాశం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment