జనసంద్రంగా మారిన వేల్పుల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనసంద్రంగా మారిన వేల్పుల

జనసంద్రంగా మారిన వేల్పుల

Written By news on Saturday, October 20, 2012 | 10/20/2012


వేల్పుల : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల రాకతో వేల్పుల జన సంద్రమైంది. మరో ప్రజాప్రస్థానం మూడోరోజు యాత్రలో వేల్పుల వచ్చిన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. ఆత్మీయ స్వాగతం నడుమ వేల్పుల మీదుగా వైఎస్‌ షర్మిల ముందుకు సాగారు. ఆమె వెంట వైఎస్ విజయమ్మ, భారతి కూడా ఉన్నారు.
Share this article :

0 comments: