సమైక్య ప్రకటన వచ్చే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని భూమన అంతకుముందు ఆరోపించారు. జగన్ పేరు వింటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వణుకుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Home »
» కాంగ్రెస్ కనుసన్నల్లో టీడీపీ: భూమన
కాంగ్రెస్ కనుసన్నల్లో టీడీపీ: భూమన
Written By news on Monday, November 4, 2013 | 11/04/2013
సమైక్య ప్రకటన వచ్చే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని భూమన అంతకుముందు ఆరోపించారు. జగన్ పేరు వింటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వణుకుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment