ఆదివారం జరిగిన మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-9, 21-23, 21-14 తేడాతో జపాన్ కు చెందిన క్రీడాకారిణి మినత్సు మితానిని ఓడించింది. మకావు ఓపెన్ లో సింధు విజేతగా నిలవడమిది వరుసగా మూడోసారి కావడం విశేషం.
Home »
» పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు
పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు
Written By news on Sunday, November 29, 2015 | 11/29/2015
ఆదివారం జరిగిన మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-9, 21-23, 21-14 తేడాతో జపాన్ కు చెందిన క్రీడాకారిణి మినత్సు మితానిని ఓడించింది. మకావు ఓపెన్ లో సింధు విజేతగా నిలవడమిది వరుసగా మూడోసారి కావడం విశేషం.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment