అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల చేశారా అని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా అడిగారు. ఏపీలో ప్రజలంతా అశాంతితో కాలం నెట్టుకు వస్తున్నారని ఆయన అన్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అయినా భర్తీ చేశారా అని పార్థసారధి అన్నారు. ఉద్యోగాలు రాక దాదాపు నాలుగువేల మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఎవరైనా చావండి మాకేంటి సంబంధం అన్న చందాన ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్థసారధి వ్యాఖ్యానించారు. దాదాపు 28 లక్షలమంది నిరుద్యోగులు .. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.
Home »
» ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా: పార్థసారధి
ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా: పార్థసారధి
Written By news on Monday, November 30, 2015 | 11/30/2015
అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల చేశారా అని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా అడిగారు. ఏపీలో ప్రజలంతా అశాంతితో కాలం నెట్టుకు వస్తున్నారని ఆయన అన్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అయినా భర్తీ చేశారా అని పార్థసారధి అన్నారు. ఉద్యోగాలు రాక దాదాపు నాలుగువేల మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఎవరైనా చావండి మాకేంటి సంబంధం అన్న చందాన ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్థసారధి వ్యాఖ్యానించారు. దాదాపు 28 లక్షలమంది నిరుద్యోగులు .. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment