మాజీమంత్రి జక్కంపూడి విగ్రహావిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాజీమంత్రి జక్కంపూడి విగ్రహావిష్కరణ

మాజీమంత్రి జక్కంపూడి విగ్రహావిష్కరణ

Written By news on Monday, August 6, 2012 | 8/06/2012

రాజమండ్రి : రాజమండ్రి కంబాలచెరువు సెంటర్ లో మాజీమంత్రి స్వర్గీయ జక్కంపూడి రాంమోహన్ రావు విగ్రహాన్ని సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ జక్కంపూడి కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయమ్మ రాకతో కంబాలచెరువు జనసంద్రంగా మారింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: