వెంకయ్యనాయుడు రాజ్యసభలో బిల్లుకు సవరణలు సూచించినట్లు, ప్రభుత్వం వాటికి అంగీకరించినట్లు ఇలా డ్రామాను రక్తి కట్టించారన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీపీఎంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు గళం విప్పగా, రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ టీడీపీ మాత్రం కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తిందన్నారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విభజనకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శిస్తే, ఆ పక్కనే టీడీపీకే చెందిన గుండు సుధారాణి విభజనకు అనుకూలంగా ప్లకార్డు ప్రదర్శించడం దేనికి సంకేతం? ఒకే పార్టీకి చెందిన సభ్యులు ఇలా తెలుగుజాతి పరువును బజారుకీడ్చారని మండిపడ్డారు.
Home »
» ప్రజాస్వామ్యం బతికుందా?
ప్రజాస్వామ్యం బతికుందా?
Written By news on Friday, February 21, 2014 | 2/21/2014
వెంకయ్యనాయుడు రాజ్యసభలో బిల్లుకు సవరణలు సూచించినట్లు, ప్రభుత్వం వాటికి అంగీకరించినట్లు ఇలా డ్రామాను రక్తి కట్టించారన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీపీఎంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు గళం విప్పగా, రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ టీడీపీ మాత్రం కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తిందన్నారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విభజనకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శిస్తే, ఆ పక్కనే టీడీపీకే చెందిన గుండు సుధారాణి విభజనకు అనుకూలంగా ప్లకార్డు ప్రదర్శించడం దేనికి సంకేతం? ఒకే పార్టీకి చెందిన సభ్యులు ఇలా తెలుగుజాతి పరువును బజారుకీడ్చారని మండిపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment