వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభా పక్షంలోని ఇతర సభ్యుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలంతా విజయమ్మకు అప్పగించారు. భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గురువారం సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
Home »
» వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేతగా విజయమ్మ
వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేతగా విజయమ్మ
Written By news on Thursday, June 21, 2012 | 6/21/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment