స్టీల్‌ ప్లాంట్‌ బాధితులకు విజయమ్మ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్టీల్‌ ప్లాంట్‌ బాధితులకు విజయమ్మ పరామర్శ

స్టీల్‌ ప్లాంట్‌ బాధితులకు విజయమ్మ పరామర్శ

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ విశాఖలోని స్టీల్‌ ప్లాంట్‌ బాధితులను పరామర్శించారు. బాధితుల కన్నీళ్లు తుడిచారు. ప్రమాదంలో మృతి చెందినవారికి నివాళ్లు అర్పించారు. విజయమ్మ వెంట తనయ షర్మిల, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొణతాల రామకృష్ణ, గొల్లబాబు రావు ఉన్నారు.
Share this article :

0 comments: