స్టీల్ ప్లాంట్ బాధితులకు గొల్ల బాబురావు పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్టీల్ ప్లాంట్ బాధితులకు గొల్ల బాబురావు పరామర్శ

స్టీల్ ప్లాంట్ బాధితులకు గొల్ల బాబురావు పరామర్శ

Written By news on Thursday, June 14, 2012 | 6/14/2012

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి గురువారం పరామర్శించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపించాలని ఈ సందర్భంగా గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.
Share this article :

0 comments: