వచ్చే నవంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వ పతనం తధ్యమని జనతాపార్టీ అధ్యక్షుడు ఎస్.సుబ్రమణ్యస్వామి జోస్యం చెప్పారు. జూలై 16 తర్వాత నూతన రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత యూపీఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం వస్తుందని, దాంతో ఈ ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ‘సంక్షోభంలో భారత్- మన దేశాన్ని కాపాడుకోవడం ఎలా?’ అనే అంశంపై ప్రజ్ఞా భారతి, సోషల్ కాజ్ సంస్థలు గురువారమిక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు
Home »
» ‘నవంబర్లో కేంద్ర ప్రభుత్వం పతనం’
‘నవంబర్లో కేంద్ర ప్రభుత్వం పతనం’
Written By news on Thursday, June 14, 2012 | 6/14/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment