వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సంబంధంలేని కేసుల్లో వేధిస్తోన్న సిబిఐ అధికారులపై ముందుగా నార్కో పరీక్షలు జరపాలని మాజీ ఎమ్మెల్యే శోభానాగి రెడ్డి అన్నారు. జీ వోలపై సంతకాలు చేసిన కళంకిత మంత్రులపై కూడా నార్కో పరీక్షలు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఉపఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. జగన్ను సాధారణ ఖైదీలాగా వ్యాన్లో తీసుకెళ్లడంతో జరగుతోన్న కుట్ర అర్థమవుతోందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి స్థాయి మరచి పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.
Home »
» 'సిబిఐ అధికారులకు నార్కోపరీక్షలు జరపాలి!'
'సిబిఐ అధికారులకు నార్కోపరీక్షలు జరపాలి!'
Written By news on Monday, June 11, 2012 | 6/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment