నెల్లూరు : సీబీఐ కుట్రపూరితంగా వైఎస్ జగన్ను ఇరికించిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ నిర్ధోషిగా త్వరలోనే బయటకు వచ్చి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ ఆస్తులపై సీబీఐ పూటకో మాట మాట్లాడుతోందని టీడీపీ పొరపాటున నిజం చెప్పినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆయన శనివారమిక్కడ అన్నారు.
Home »
» 'జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు'
'జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు'
Written By news on Saturday, September 15, 2012 | 9/15/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment