♦ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం
♦ రేణిగుంట నుంచి నెల్లూరు జిల్లా వరకు జై జగన్ నినాదాలు
♦ రెపరెపలాడిన వైఎస్ఆర్సీపీ జెండాలు
♦ శ్రీకాళహస్తిలో అంబేద్కర్కు జగన్ నివాళి
♦ ఆత్మీయ కరచాలనం కోసం ఎగబడ్డ జనం
వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంగళవారం అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్రెడ్డి కుమార్తె వివాహానికి హజరుకావడానికి ఆయన రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయ ప్రాంగణం జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడింది. రేణిగుంట నుంచి నెల్లూరు వరకు మార్గంలో ఆయనను చూసేందుకు రోడ్లపై జనం బారులు తీరారు.
తిరుపతి మంగళం/శ్రీకాళహస్తి/రేణిగుంట : మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆది మూలం, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆప్కో డెరైక్టర్ మిద్దెలహరి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుక్షుడు ఆదికేశవులు రెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు బి.మమత స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి బాలకృష్ణయ్య, మైనారిటీసెల్ కార్యదర్శి షేక్ సిరాజ్బాషా, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్రెడ్డి, బీరేంద్రవర్మ, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, ఎస్కే.బాబు, మల్లం రవిచంద్రారెడ్డి, కొమ్ము చెంచయ్యయాదవ్, ఈశ్వర్రెడ్డి, పీ.అమరనాథ్రెడ్డి, కేతం జయచంద్రారెడ్డి(రామారావు), బొమ్మగుంట రవి, కట్టా గోపీయాదవ్, వెంకటేష్, తాల్లూరి ప్రసాద్, సుబ్బు, పుణీత, గీతాయాదవ్, పుష్పలత, సాయికుమారి, లక్ష్మి, మిట్టపల్లె జీవరత్నం రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్లకార్డులతో ప్రత్యేక స్వాగతం
విమానాశ్రయం వద్ద జగన్మోహన్రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుల్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, నాయకులు శ్రీరాములు, బాలరాజు, రఘు, మస్తాన్, సుభాన్ ప్లకార్డులతో ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో..
శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు రేణిగంట విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఏర్పేడులో జగనన్నను చూడడం కోసం పెద్దసంఖ్యలో తెల్లవారుజాము నుంచే అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీసీడ్స్ సర్కిల్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలితో నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, రాజ్యంగ నిర్మాతగా బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ఆయన కృషి ఎనలేనిదన్నారు.
పార్టీ జిల్లా అధికారప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు, పట్టణ వుున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, పట్టణ అధ్యక్షుడు కొట్టెడి వుధుశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గువ్ముడి బాలకృష్ణయ్యు 52 వుంది సద్గురువులతో కూడిన చిత్రపటాన్ని అందజేశారు. అప్పటికే పెద్దసంఖ్యలో ఏపీసీడ్స్ సర్కిల్ వద్దకు చేరుకున్న పార్టీ అభిమానులు జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. పలువురు రుణాల మాపీ.. నత్తనడకన సాగుతున్న మన్నవరం ప్రాజెక్టు అంశాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. పలువురు నేతలు ఆయనను సన్మానించారు.
♦ రేణిగుంట నుంచి నెల్లూరు జిల్లా వరకు జై జగన్ నినాదాలు
♦ రెపరెపలాడిన వైఎస్ఆర్సీపీ జెండాలు
♦ శ్రీకాళహస్తిలో అంబేద్కర్కు జగన్ నివాళి
♦ ఆత్మీయ కరచాలనం కోసం ఎగబడ్డ జనం
వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంగళవారం అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్రెడ్డి కుమార్తె వివాహానికి హజరుకావడానికి ఆయన రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయ ప్రాంగణం జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడింది. రేణిగుంట నుంచి నెల్లూరు వరకు మార్గంలో ఆయనను చూసేందుకు రోడ్లపై జనం బారులు తీరారు.
తిరుపతి మంగళం/శ్రీకాళహస్తి/రేణిగుంట : మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆది మూలం, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆప్కో డెరైక్టర్ మిద్దెలహరి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుక్షుడు ఆదికేశవులు రెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు బి.మమత స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి బాలకృష్ణయ్య, మైనారిటీసెల్ కార్యదర్శి షేక్ సిరాజ్బాషా, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్రెడ్డి, బీరేంద్రవర్మ, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, ఎస్కే.బాబు, మల్లం రవిచంద్రారెడ్డి, కొమ్ము చెంచయ్యయాదవ్, ఈశ్వర్రెడ్డి, పీ.అమరనాథ్రెడ్డి, కేతం జయచంద్రారెడ్డి(రామారావు), బొమ్మగుంట రవి, కట్టా గోపీయాదవ్, వెంకటేష్, తాల్లూరి ప్రసాద్, సుబ్బు, పుణీత, గీతాయాదవ్, పుష్పలత, సాయికుమారి, లక్ష్మి, మిట్టపల్లె జీవరత్నం రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్లకార్డులతో ప్రత్యేక స్వాగతం
విమానాశ్రయం వద్ద జగన్మోహన్రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుల్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, నాయకులు శ్రీరాములు, బాలరాజు, రఘు, మస్తాన్, సుభాన్ ప్లకార్డులతో ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో..
శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు రేణిగంట విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఏర్పేడులో జగనన్నను చూడడం కోసం పెద్దసంఖ్యలో తెల్లవారుజాము నుంచే అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీసీడ్స్ సర్కిల్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలితో నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, రాజ్యంగ నిర్మాతగా బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ఆయన కృషి ఎనలేనిదన్నారు.
పార్టీ జిల్లా అధికారప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు, పట్టణ వుున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, పట్టణ అధ్యక్షుడు కొట్టెడి వుధుశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గువ్ముడి బాలకృష్ణయ్యు 52 వుంది సద్గురువులతో కూడిన చిత్రపటాన్ని అందజేశారు. అప్పటికే పెద్దసంఖ్యలో ఏపీసీడ్స్ సర్కిల్ వద్దకు చేరుకున్న పార్టీ అభిమానులు జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. పలువురు రుణాల మాపీ.. నత్తనడకన సాగుతున్న మన్నవరం ప్రాజెక్టు అంశాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. పలువురు నేతలు ఆయనను సన్మానించారు.
0 comments:
Post a Comment