వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం 8.30గంటలకు తాత వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్దకు చేరుకున్నారు. వైఎస్ రాజారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డిలు కూడా వైఎస్ రాజారెడ్డి సమాది వద్ద నివాళులర్పించారు.
Home »
» వైఎస్ రాజారెడ్డికి నివాళులర్పించిన వైఎస్ జగన్
వైఎస్ రాజారెడ్డికి నివాళులర్పించిన వైఎస్ జగన్
Written By news on Saturday, May 23, 2015 | 5/23/2015
వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం 8.30గంటలకు తాత వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్దకు చేరుకున్నారు. వైఎస్ రాజారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డిలు కూడా వైఎస్ రాజారెడ్డి సమాది వద్ద నివాళులర్పించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment