మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం మూలమల్ల నుంచి యాత్రను ప్రారంభించారు. వైఎస్ అభిమానులు, కార్యకర్యల ఆదరణ మధ్య ఆమె పాదయాత్ర 44వ రోజుకు చేరింది. షర్మలకు మద్దతుగా వేలాదిమంది వైఎస్ అభిమానులు మూలమల్ల చేరుకున్నారు. ఆత్మకూరు సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం అల్లీపురంల్లో షర్మిల పాదయాత్ర చేస్తారు.
Home »
» మూలమల్ల నుంచి షర్మిల పాదయాత్ర
మూలమల్ల నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Friday, November 30, 2012 | 11/30/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment