వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఉమ్మారెడ్డి చంచల్ గూడ జైల్లో
జగన్ కు కలిశారు. ఉమ్మారెడ్డి గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా
ఉంటున్నారు.
source:sakshi
source:sakshi
0 comments:
Post a Comment