వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మల్దకల్లో మైనార్టీ మహిళలతో రచ్చబండ నిర్వహించారు. మహిళలు తమ బాధలను ఆమెకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలోనే ముస్లింలకు భద్రత ఉండేదన్నారు. రాష్ట్ర భవిష్యత్పై జగనన్నకు ప్రత్యేక ప్రణాళికలున్నాయని చెప్పారు.
Home »
» మైనార్టీ మహిళలతో షర్మిల రచ్చబండ
మైనార్టీ మహిళలతో షర్మిల రచ్చబండ
Written By news on Monday, November 26, 2012 | 11/26/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment