వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం అల్లీపురం గ్రామ శివారు నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.
దేవరకద్ర నియోజకవర్గంలోని మద్దూరు, చిన్న చింతకుంట, ఎద్దులాపురం, చిన్న వడ్డేమాను, పెద్ద వడ్డేమాను, నెల్లికొండి గ్రామాల మీదుగా యాత్ర కొనసాగించి ఆ రాత్రికి నెల్లికొండి గ్రామ శివారు ప్రాంతంలో షర్మిల బస చేస్తారన్నారు. శనివారం 18.6 కి.మీ మేర యాత్ర కొనసాగిస్తారని వారు వివరించారు.
Home »
» Sharmila's 45thday Maro Prajaprasthanam padayatra
Sharmila's 45thday Maro Prajaprasthanam padayatra
Written By news on Saturday, December 1, 2012 | 12/01/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment