దీంతో ముందుగా ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా గూర్ఖాలాండ్ ఉద్యమం జోరుగా ఉండటం, విభజన యోచనను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. ఆంద్ర ప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కూడా ఆమె మద్దతు పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కోల్ కతా వెళ్లిన జగన్ మోహన్ రెడ్డికి కోల్ కతా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మమతతో సమావేశం కానున్నారు.
Home »
» కోల్ కతా చేరుకున్న వైఎస్ జగన్
కోల్ కతా చేరుకున్న వైఎస్ జగన్
Written By news on Wednesday, November 20, 2013 | 11/20/2013
దీంతో ముందుగా ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా గూర్ఖాలాండ్ ఉద్యమం జోరుగా ఉండటం, విభజన యోచనను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. ఆంద్ర ప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కూడా ఆమె మద్దతు పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కోల్ కతా వెళ్లిన జగన్ మోహన్ రెడ్డికి కోల్ కతా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మమతతో సమావేశం కానున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment