మచిలీపట్నం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన అస్వస్థతకు గురి అవటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కుక్కల నాగేశ్వరరావు గతంలో కృష్ణాజిల్లా జెడ్పీ ఛైర్మన్ గా పనిచేశారు. ఆయన స్వగ్రామం మొవ్వ మండలం కోసూరు. కుక్కల నాగేశ్వరరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.
Home »
» వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు నాగేశ్వరరావు మృతి
వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు నాగేశ్వరరావు మృతి
Written By news on Thursday, November 21, 2013 | 11/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment