ఇప్పుడు ఐదేళ్లు గడిచాయి... ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో ఆయన వెంట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ చిన్నారి తల్లి సిద్ధమైంది. శనివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కుందనసాయి.. చాలా ఉద్వేగంగా ఆయనతో మాట్లాడింది. వైఎస్ఆర్ ఇప్పుడు లేరు కాబట్టి, తాను జగన్ వెంట ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటానని, అందుకు అవకాశం ఇప్పించాలని కోరింది. ''నేను తాతయ్య వెంట 2004, 2009 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నాను. తాతయ్య నన్ను 'లక్కీ గర్ల్' అనేవారు. ఇప్పుడు జగన్ మామయ్య కోసం ప్రచారం చేస్తాను. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను'' అని కుందనసాయి తెలిపింది.
Home »
» నాడు తాతయ్యతో.. నేడు మామయ్యతో.. లక్కీగర్ల్
నాడు తాతయ్యతో.. నేడు మామయ్యతో.. లక్కీగర్ల్
Written By news on Saturday, April 12, 2014 | 4/12/2014
ఇప్పుడు ఐదేళ్లు గడిచాయి... ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో ఆయన వెంట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ చిన్నారి తల్లి సిద్ధమైంది. శనివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కుందనసాయి.. చాలా ఉద్వేగంగా ఆయనతో మాట్లాడింది. వైఎస్ఆర్ ఇప్పుడు లేరు కాబట్టి, తాను జగన్ వెంట ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటానని, అందుకు అవకాశం ఇప్పించాలని కోరింది. ''నేను తాతయ్య వెంట 2004, 2009 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నాను. తాతయ్య నన్ను 'లక్కీ గర్ల్' అనేవారు. ఇప్పుడు జగన్ మామయ్య కోసం ప్రచారం చేస్తాను. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను'' అని కుందనసాయి తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment