ఖమ్మం-మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సీపీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య స్థానికంగా అవగాహన కుదిరింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 2 స్థానాల్లో సీపీఎం, 5 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేయనుంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు స్థానాల్లో సీపీఎం, నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేస్తున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు.
Home »
» సీపీఎం-వైఎస్ఆర్ సీపీ మధ్య కుదిరిన అవగాహన
సీపీఎం-వైఎస్ఆర్ సీపీ మధ్య కుదిరిన అవగాహన
Written By news on Friday, April 11, 2014 | 4/11/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment