సాకేతపురంలో పర్యటించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాకేతపురంలో పర్యటించిన వైఎస్ జగన్

సాకేతపురంలో పర్యటించిన వైఎస్ జగన్

Written By news on Friday, October 17, 2014 | 10/17/2014


సాకేతపురంలో పర్యటించిన వైఎస్ జగన్
విశాఖపట్నం: హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగోరోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని సాకేతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్బంగా వైఎస్ జగన్ కు స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ గాజువాక, స్టీల్ ప్లాంట్, బర్మా కాలనీ, హైస్కూల్ రోడ్డు, అశోక్ నగర్, దయాళ్ నగర్ లలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు.
Share this article :

0 comments: