ఈ సందర్భంగా వైఎస్ జగన్కు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.అలాగే ధర్మనగర్ లో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Home »
» తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్
తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్
Written By news on Thursday, October 16, 2014 | 10/16/2014
ఈ సందర్భంగా వైఎస్ జగన్కు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.అలాగే ధర్మనగర్ లో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment