ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని ప్రోత్సహించింది చంద్రబాబే అన్నారు. చంద్రబాబు లాంటి కపట నాయకుల నుంచి రాజకీయాలను కాపాడాలని వాసిరెడ్డి పద్మ అన్నారు.
Home »
» రాజకీయాలను కాపాడాలి: పద్మ
రాజకీయాలను కాపాడాలి: పద్మ
Written By news on Monday, June 1, 2015 | 6/01/2015
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని ప్రోత్సహించింది చంద్రబాబే అన్నారు. చంద్రబాబు లాంటి కపట నాయకుల నుంచి రాజకీయాలను కాపాడాలని వాసిరెడ్డి పద్మ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment