అనంతపురం: 'ప్రజా ప్రస్థానం'పాదయాత్ర ద్వారానే మహానేత వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలు పెట్టారని వైఎస్ఆర్ సీపీ నేత, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్ ప్రభంజనాన్ని అడ్డుకట్టవేయాలని జగన్ను నిర్భందించారని ఆయన అన్నారు. అందుకే షర్మిల పాదయాత్ర చారిత్రక అవసరంగా మారిందని కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
|
Home »
» షర్మిల పాదయాత్ర చారిత్రక అవసరం: కాపు
షర్మిల పాదయాత్ర చారిత్రక అవసరం: కాపు
Written By news on Monday, October 22, 2012 | 10/22/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment