కిరణ్, చంద్రబాబు కుమ్మక్కులో భాగంగానే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా కూర్చుండిపోయారన్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలని బాబు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సాక్షి కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Home »
» ముగ్గురు సైకోలు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు
ముగ్గురు సైకోలు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు
Written By news on Friday, January 31, 2014 | 1/31/2014
కిరణ్, చంద్రబాబు కుమ్మక్కులో భాగంగానే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా కూర్చుండిపోయారన్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలని బాబు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సాక్షి కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment