సమైక్య కోసం ఎవరు లీడ్ చేసినా..వారి వెంట వైఎస్సార్ సీపీ నడుస్తుందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఎవరితోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని విజయమ్మ తెలిపారు. రాష్ట్ర ప్రజలంటే కిరణ్, చంద్రబాబులకు తమాషాగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీని విమర్శించేవారికే జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్,టీడీపీలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని విజయమ్మ ఎద్దేవా చేశారు.
Home »
» కిరణ్, బాబు సమర్ధులైతే విభజన బిల్లు రాష్ట్రానికొచ్చేదా?
కిరణ్, బాబు సమర్ధులైతే విభజన బిల్లు రాష్ట్రానికొచ్చేదా?
Written By news on Sunday, January 26, 2014 | 1/26/2014
సమైక్య కోసం ఎవరు లీడ్ చేసినా..వారి వెంట వైఎస్సార్ సీపీ నడుస్తుందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఎవరితోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని విజయమ్మ తెలిపారు. రాష్ట్ర ప్రజలంటే కిరణ్, చంద్రబాబులకు తమాషాగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీని విమర్శించేవారికే జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్,టీడీపీలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని విజయమ్మ ఎద్దేవా చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment