చిత్తూరు: వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర 11వ రోజు గురువారం చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు.
తుమ్మలగుంటలోని వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఇంటి నుంచి బయలుదేరుతారు.
తుమ్మలగుంటలో ధ్యానమందిరం ప్రారంభోత్సవం
పేరూరులో రోడ్షో నిర్వహిస్తారు
జనార్ధన్నగర్లో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
హరిపురంలో ఓదార్పులో పాల్గొంటారు
పేరూరుక్రాస్, తాటితోపు, చెర్లోపల్లి క్రాస్, పుదిపట్ల, పెరుమాళ్లపల్లి, కాలూరుక్రాస్, శ్రీనివాస మంగాపురం, నరసింగాపురం రైల్వేగేటు వద్ద రోడ్షో నిర్వహిస్తారు.
రాగిమానుకుంటలో ఓదార్పులో పాల్గొంటారు
శ్రీనివాసమంగాపురం మీదుగా చంద్రగిరికి జననేత చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు.
తుమ్మలగుంటలోని వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఇంటి నుంచి బయలుదేరుతారు.
తుమ్మలగుంటలో ధ్యానమందిరం ప్రారంభోత్సవం
పేరూరులో రోడ్షో నిర్వహిస్తారు
జనార్ధన్నగర్లో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
హరిపురంలో ఓదార్పులో పాల్గొంటారు
పేరూరుక్రాస్, తాటితోపు, చెర్లోపల్లి క్రాస్, పుదిపట్ల, పెరుమాళ్లపల్లి, కాలూరుక్రాస్, శ్రీనివాస మంగాపురం, నరసింగాపురం రైల్వేగేటు వద్ద రోడ్షో నిర్వహిస్తారు.
రాగిమానుకుంటలో ఓదార్పులో పాల్గొంటారు
శ్రీనివాసమంగాపురం మీదుగా చంద్రగిరికి జననేత చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు.
0 comments:
Post a Comment