పులివెందుల : వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. జయమ్మ పార్కులోని ఆమె విగ్రహానికి పూలమాలు వేశారు. వైఎస్ వైఎస్ వివేకనందరెడ్డి , వైఎస్ భారతి, షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి, విమలమ్మ, భారతమ్మ, ఈసీ సుగుణమ్మ, రాజమ్మ తదితరులు నివాళులు అర్పించారు.
Home »
» ఘనంగా వైఎస్ జయమ్మ వర్థంతి
ఘనంగా వైఎస్ జయమ్మ వర్థంతి
Written By news on Saturday, January 25, 2014 | 1/25/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment