ఇప్పటికే రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ, పార్టీ శాసన సభాపక్షం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల్లో నమ్మకం కలిగించారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ఉద్యమ ఫలితంగానే జరీబు గ్రామాల రైతులకు చివరి రెండు రోజుల్లో ప్రభుత్వం ప్యాకేజీ పెంచిందని, భవిష్యత్లోనూ ప్రభుత్వ పరంగా రైతులకు ఎటువంటి కష్టం కలగకుండా వారికి అండగా ఉండాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలనే అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.
Home »
» రైతుకు అండగా..
రైతుకు అండగా..
Written By news on Sunday, March 1, 2015 | 3/01/2015
ఇప్పటికే రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ, పార్టీ శాసన సభాపక్షం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల్లో నమ్మకం కలిగించారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ఉద్యమ ఫలితంగానే జరీబు గ్రామాల రైతులకు చివరి రెండు రోజుల్లో ప్రభుత్వం ప్యాకేజీ పెంచిందని, భవిష్యత్లోనూ ప్రభుత్వ పరంగా రైతులకు ఎటువంటి కష్టం కలగకుండా వారికి అండగా ఉండాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలనే అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment