వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని ఆమె చెప్పారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని అసెంబ్లీలో ప్రస్తావించేందుకే వైఎస్ జగన్ పర్యటించనున్నట్టు తెలిపారు. బ్రేక్ ఇన్ ఏపీ, మేక్ ఇన్ సింగపూర్ చందంగా ఏపీ ప్రభుత్వం పాలన నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. రాజధాని డిజైన్ కూడా సొంతంగా తయారు చేసుకోలేని దుస్థితా మనది? అంటూ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వానికి సింగపూర్ కు మధ్య జరిగిన రహస్య ఒప్పందాలు ఏమిటి? అంటూ వాసిరెడ్డి పద్మ ఘాటుగా ప్రశ్నించారు.
Home »
» టీడీపీ నేతలు భూములు ఎందుకు ఇవ్వలేదు
టీడీపీ నేతలు భూములు ఎందుకు ఇవ్వలేదు
Written By news on Monday, March 2, 2015 | 3/02/2015
వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని ఆమె చెప్పారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని అసెంబ్లీలో ప్రస్తావించేందుకే వైఎస్ జగన్ పర్యటించనున్నట్టు తెలిపారు. బ్రేక్ ఇన్ ఏపీ, మేక్ ఇన్ సింగపూర్ చందంగా ఏపీ ప్రభుత్వం పాలన నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. రాజధాని డిజైన్ కూడా సొంతంగా తయారు చేసుకోలేని దుస్థితా మనది? అంటూ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వానికి సింగపూర్ కు మధ్య జరిగిన రహస్య ఒప్పందాలు ఏమిటి? అంటూ వాసిరెడ్డి పద్మ ఘాటుగా ప్రశ్నించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment