ఓ వైపు పంట పొలాలను బలవంతంగా లాక్కుంటూ...మరోవైపు గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్ కు తెలిపారు. భూములు, ఇళ్లు తీసుకుంటే తామెక్కడికి వెళ్లాలంటూ మహిళలు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎదుట విలపించారు. అంతకు ముందు వైఎస్ జగన్ ఉండవల్లి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Home »
» వైఎస్ జగన్ ఎదుట విలపించిన మహిళలు
వైఎస్ జగన్ ఎదుట విలపించిన మహిళలు
Written By news on Tuesday, March 3, 2015 | 3/03/2015
ఓ వైపు పంట పొలాలను బలవంతంగా లాక్కుంటూ...మరోవైపు గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్ కు తెలిపారు. భూములు, ఇళ్లు తీసుకుంటే తామెక్కడికి వెళ్లాలంటూ మహిళలు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎదుట విలపించారు. అంతకు ముందు వైఎస్ జగన్ ఉండవల్లి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment