వైఎస్ పాలించినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం విభజన గురించి ఎందుకు ఆలోచించలేదు? వైఎస్ మరణం తర్వాతనే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాలి. ఆనాడు రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఒకసారి కిరణ్ గుర్తుచేసుకోవాలి. ఈ రోజు కిరణ్ లేవనెత్తిన అంశాలనే గతంలో రాజశేఖరరెడ్డి సభలో ప్రస్తావించారు. అలాంటిది వైఎస్పై బురద చల్లడమేంటి? ఈ రోజు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ ఇతర పార్టీలను కిరణ్ విమర్శించడం ఆయన దివాలాకోరుతనాన్ని తెలియజేస్తుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడినప్పుడు ఆయనేం చేశారు? అప్పుడు చప్పుడు చేయకుండా ఇప్పుడు దొంగ నాటకం ఆడుతున్నది కిరణే’’ అని దుయ్యబట్టారు.
Home »
» వైఎస్పై నెట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నారు
వైఎస్పై నెట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నారు
Written By news on Friday, August 9, 2013 | 8/09/2013
వైఎస్ పాలించినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం విభజన గురించి ఎందుకు ఆలోచించలేదు? వైఎస్ మరణం తర్వాతనే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాలి. ఆనాడు రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఒకసారి కిరణ్ గుర్తుచేసుకోవాలి. ఈ రోజు కిరణ్ లేవనెత్తిన అంశాలనే గతంలో రాజశేఖరరెడ్డి సభలో ప్రస్తావించారు. అలాంటిది వైఎస్పై బురద చల్లడమేంటి? ఈ రోజు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ ఇతర పార్టీలను కిరణ్ విమర్శించడం ఆయన దివాలాకోరుతనాన్ని తెలియజేస్తుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడినప్పుడు ఆయనేం చేశారు? అప్పుడు చప్పుడు చేయకుండా ఇప్పుడు దొంగ నాటకం ఆడుతున్నది కిరణే’’ అని దుయ్యబట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment