ప్రముఖ గాయకుడు రామకృష్ణ మృతిపట్ల ఆయన కుటుంబసభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ గతరాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే
Home »
» రామకృష్ణ మృతిపట్ల వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి
రామకృష్ణ మృతిపట్ల వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి
Written By news on Thursday, July 16, 2015 | 7/16/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment