ఓటుతో ప్రజల సమాధానం: ధర్మవరపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటుతో ప్రజల సమాధానం: ధర్మవరపు

ఓటుతో ప్రజల సమాధానం: ధర్మవరపు

Written By news on Thursday, June 7, 2012 | 6/07/2012

ప్రకాశం: కాంగ్రెస్‌, టీడీపీలు జగన్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నాయని సినీ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఆత్మహత్యలు చేసుకోవడం బాగా తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ అరెస్ట్‌.. కాంగ్రెస్‌కు ఆత్మహత్యలాంటిదేనని ఆయన అన్నారు. విజయమ్మ ప్రచారానికి ప్రజల హృదయాలు ద్రవిస్తున్నాయని ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నారు. కాంగ్రెస్‌ జారే ప్రతిమాటకు ప్రజలు ఓటు రూపంలో సమాధానం చెబుతారన్నారు. జూన్‌ 12న కాంగ్రెస్‌ను ప్రజలు పాతరేయడం ఖాయమన్నారు. రెండు సంవత్సరాలు కూడా పార్టీని నడపలేని వ్యక్తి చిరంజీవి అని సినీ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం విమర్శించారు.
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

If the present INC is not buried on 12th June; it is going to ruin the HUMANITY and to the state to the ground level. So the voters must vote such that it never emerges again. The ysrcp must remember this.