15వ రోజు ముగిసిన మరో ప్రజాప్రస్థానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 15వ రోజు ముగిసిన మరో ప్రజాప్రస్థానం

15వ రోజు ముగిసిన మరో ప్రజాప్రస్థానం

Written By news on Thursday, November 1, 2012 | 11/01/2012

మరో ప్రజాప్రస్థానం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర పదిహేనో రోజు.. గురువారం సాయంత్రం ముగిసింది. ఈ పదిహేను రోజుల నిరంతరాయ యాత్రలో షర్మిల మొత్తం 201.3 కిలోమీటర్లు నడిచారు. ఇందఉలో ఒక్క గురువారం నాడే 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఆమె బంబంస్వామిగుట్ట వద్ద గురువారం రాత్రి షర్మిల బస చేసి, తిరిగి శుక్రవారం ఉదయం మరో ప్రజాప్రస్థానాన్ని కొనసాగించనున్నారు.
Share this article :

0 comments: