చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తొలిసారిగా చింతలపూడి వచ్చిన ఆయనకు అపూర్వ ఆదరణ లభించింది. రాజేష్ కుమార్ కు మద్దతుగా కార్యకర్తలు వలసపల్లి చెక్ పోస్ట్ నుంచి చింతలపూడి వరకూ 1000 బైక్ లతో ర్యాలీ నిర్వహించారు.
Home »
» ఎమ్మెల్యే రాజేష్ కు ఘన స్వాగతం
ఎమ్మెల్యే రాజేష్ కు ఘన స్వాగతం
Written By news on Thursday, November 1, 2012 | 11/01/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment