స్పీకర్ తనకున్న విశేష అధికారాలు ఉపయోగించి విభజనపై ముందు అసెంబ్లీలో ఓటింగ్ జరగాలని ఆ తర్వాత చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని నాదెండ్లకు భూమన విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ కు అంగీకరించకుంటే తాము చర్చకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రేపు కూడా సభా కార్యాక్రమాలను అడ్డుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీని కాంగ్రెస్ అధిష్టానానికి దాసోహం చేశారని ఎద్దేవా చేశారు.
Home »
» అసెంబ్లీ సాక్షిగా విభజన ద్రోహులు ఒక్కటయ్యారు
అసెంబ్లీ సాక్షిగా విభజన ద్రోహులు ఒక్కటయ్యారు
Written By news on Wednesday, January 8, 2014 | 1/08/2014
స్పీకర్ తనకున్న విశేష అధికారాలు ఉపయోగించి విభజనపై ముందు అసెంబ్లీలో ఓటింగ్ జరగాలని ఆ తర్వాత చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని నాదెండ్లకు భూమన విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ కు అంగీకరించకుంటే తాము చర్చకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రేపు కూడా సభా కార్యాక్రమాలను అడ్డుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీని కాంగ్రెస్ అధిష్టానానికి దాసోహం చేశారని ఎద్దేవా చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment