వైఎస్సార్సీపీ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా సమైక్య నినాదం తీసుకున్నదని, తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకం కాదనే విషయాన్ని వివరించారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలపేతం చేసేందుకు నియోజకవర్గ కోఆర్డినేటర్లు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్రావు, నగర అధ్యక్షుడు తుమికి రమేష్బాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, నాయకులు బీరం సంజీవరెడ్డి, కుడితి మహేందర్రెడ్డి, తక్కెళ్ళపల్లి రాము, బొజ్జపల్లి రాజయ్య, జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, నాడెం శాంతికుమార్, దైద క్రిష్టఫర్, సుజాతామంగీలాల్, యుగంధర్రెడ్డి, దేవానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Home »
» వైఎస్సార్ సీపీని బలోపేతం చేయండి
వైఎస్సార్ సీపీని బలోపేతం చేయండి
Written By news on Tuesday, February 25, 2014 | 2/25/2014
వైఎస్సార్సీపీ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా సమైక్య నినాదం తీసుకున్నదని, తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకం కాదనే విషయాన్ని వివరించారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలపేతం చేసేందుకు నియోజకవర్గ కోఆర్డినేటర్లు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్రావు, నగర అధ్యక్షుడు తుమికి రమేష్బాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, నాయకులు బీరం సంజీవరెడ్డి, కుడితి మహేందర్రెడ్డి, తక్కెళ్ళపల్లి రాము, బొజ్జపల్లి రాజయ్య, జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, నాడెం శాంతికుమార్, దైద క్రిష్టఫర్, సుజాతామంగీలాల్, యుగంధర్రెడ్డి, దేవానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment