వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. చీమకుర్తిలోని సుబ్బారెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వేధింపుల పర్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వేధింపుల పర్వం
Written By news on Tuesday, February 25, 2014 | 2/25/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment