ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని ఎవరూ నమ్మడం లేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు బాబు చేస్తున్న హడావిడి చూస్తుంటే జాలేస్తుందన్నారు. కాంగ్రెస్ లీడర్లకు పునరావాస కేంద్రంగా టీడీపీ మారిందన్నారు.
Home »
» వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో
వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో
Written By news on Friday, March 28, 2014 | 3/28/2014
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని ఎవరూ నమ్మడం లేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు బాబు చేస్తున్న హడావిడి చూస్తుంటే జాలేస్తుందన్నారు. కాంగ్రెస్ లీడర్లకు పునరావాస కేంద్రంగా టీడీపీ మారిందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment