టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఏ రోజైనా చేసిన వాగ్దాన్నానైనా నిలబెట్టుకున్నారని విజయమ్మ ప్రశ్నించారు. ఆనాటి బాబు పాలనలో తిరిగి తీసుకువస్తానని చెప్పే ధైర్యం ఉందా?అని నిలదీశారు. ఆయన తొమ్మిదేళ్ల పాలన ఒక చీకటిగా యుగంగానే విజయమ్మ అభివర్ణించారు. రైతులకు కాంగ్రెస్ భరోసా ఇవ్వలేకపోయిందన్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య ఖమ్మం వారధిగా నిలువనుందని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ప్రజల ఆశీస్సులు అందించాలన్నారు.
Home »
» వైఎస్సార్ అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు
వైఎస్సార్ అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు
Written By news on Monday, March 24, 2014 | 3/24/2014
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఏ రోజైనా చేసిన వాగ్దాన్నానైనా నిలబెట్టుకున్నారని విజయమ్మ ప్రశ్నించారు. ఆనాటి బాబు పాలనలో తిరిగి తీసుకువస్తానని చెప్పే ధైర్యం ఉందా?అని నిలదీశారు. ఆయన తొమ్మిదేళ్ల పాలన ఒక చీకటిగా యుగంగానే విజయమ్మ అభివర్ణించారు. రైతులకు కాంగ్రెస్ భరోసా ఇవ్వలేకపోయిందన్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య ఖమ్మం వారధిగా నిలువనుందని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ప్రజల ఆశీస్సులు అందించాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment