వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల 56వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగిసింది. ఇప్పటివరకు ఆమె 790 కిలో మీటర్లు నడిచారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా ఉప్పుగూడలో షర్మిలకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు.
Home »
» ముగిసిన 56వ రోజు షర్మిల పాదయాత్ర
ముగిసిన 56వ రోజు షర్మిల పాదయాత్ర
Written By news on Wednesday, December 12, 2012 | 12/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment