హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. శాసనసభను వెంటనే సమావేశపరచాలని కోరారు. సమైక్య రాష్ట్రతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఒక వినతి పత్రం గవర్నర్ కు అందజేశారు. జగన్ వెంట పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు
Home »
» అసెంబ్లీని సమావేశపరచమని గవర్నర్ కు విజ్ఞప్తి
అసెంబ్లీని సమావేశపరచమని గవర్నర్ కు విజ్ఞప్తి
Written By news on Monday, September 30, 2013 | 9/30/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment